Friday, March 29, 2024

హైపోక్లోరైట్‌ పిచికారి..

గోదావరిఖని: కార్పోరేషన్‌ పరిధిలోని 33వ డివిజన్‌లో కార్పోరేటర్‌ దొంత శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారి చేయించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అతస్యవరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఒక వేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈకార్యక్రమంలో సూపర్‌వైజపర్‌ ఉమామహేశ్వర, దొంత సతీష్‌, డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement