Saturday, April 20, 2024

ఘనంగా మొల్ల మాంబ జయంతి

సుల్తానాబాద్‌: మండలంలోని భూపతిపూర్‌ గ్రామంలో కుమ్మర కుల బాంధవులు.. స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో పూజ్యులు కవయిత్రి ఆతుకూరి మొల్ల మాంబా జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి రి-టైర్డ్‌ అటె-ండర్‌ పోచంపల్లి పోచయ్య, పోచంపల్లి పోచమల్లయ్య, మాజీ సర్పంచ్‌, స్థానిక సర్పంచ్‌ కవ్వంపల్లి జమున తిరుపతి, వేముల వీరయ్య స్వామి, వివేకానంద యువజన సంఘ సభ్యులు పోచంపల్లి సంపత్‌ కుమార్‌ ,పోచంపల్లి రమేష్‌, ప్రేమ్‌, మధు, రామకృష్ణ, సాయి చరణ్‌, రాజు ,శ్రీకాంత్‌, మనోజ్‌, వార్డు సభ్యులు వేముల రమేష్‌, పోచంపల్లి లక్ష్మణ్‌, మాజీ సింగిల్విండో డైరెక్టర్‌ పోచంపల్లి కొమురయ్య, పోచంపల్లి నాగయ్య నారాయణ, కుల బాంధవులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement