Friday, March 29, 2024

ఎస్సారెస్సీలో కొట్టుకుపోయి 17 బర్రెలు మృతి..

జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 250 బర్రెల మంద ఎస్సారెస్పీ కెనాల్‌లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బర్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక 17 బర్లు మృతి చెందాయి. ఘటనా స్థలాన్ని రాయికల్ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, తహసీల్దార్ మహేశ్వర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement