Saturday, April 20, 2024

బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన జోగినిపల్లి ఇషాన్

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుమారుడు ఇషాన్ బర్త్ డే ఇవాళ. అయితే జోగినిపల్లి ఇషాన్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు. అందులో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇషాన్ మొక్కలు నాటారు. కాగా ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్య‌మంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement