Wednesday, April 24, 2024

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి – మంత్రి గంగుల

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని యువతకు మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణమండపం లో కరీంనగర్ పోలీసులు ఏర్పాటుచేసిన జాబ్ మేళా ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్య నారాయణ ప్రత్యేక చొరవతో జాబ్ మేళా ను ఏర్పాటుచేసారని 3000 మందికి వివిధ కంపెనీలు ఆ ఆవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా పోలీలను అభినదించారు. కార్యక్రమంలో కరీంనగర్ సి పి సత్యనారాయణ, నగర మేయర్ సునీల్ రావు లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement