Friday, March 29, 2024

వ‌ర్షాల ఎఫెక్ట్ – జెఎన్టీయు ప‌రీక్ష‌లు వాయిదా..

హైద‌రాబాద్ – జేఎన్టీయూ హైదరాబాద్ ప‌రిధిలో నేటి నుంచి జరగాల్సిన బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తో పాటు సప్లమెంటరీ ఎగ్జామ్స్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆ వ‌ర్శిటీ రిజిస్ట్రార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.. ఈ మేరకు అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు లేఖను పంపించింది జేఎన్టీయూ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement