Friday, April 26, 2024

జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది.
బీటెక్, ఫార్మసీ పరీక్షలు వాయిదా బడ్డాయి. నేడు జరగాల్సిన పరీక్షల షెడ్యూలు తర్వాత చేయనున్నారు. అయితే రేపట్నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథం కొనసాగుతాయని జేఎన్టీయూ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement