Friday, April 19, 2024

బ‌హ‌దూర్ ప‌ల్లిలో “జల్ శక్తి అభియాన్”

మున్సిపల్ కమీషనర్ పి.భోగిశ్వర్లు ఈరోజు “జల్ శక్తి అభియాన్” లో భాగంగా బహదూర్ పల్లి వార్డ్ నందు వార్డ్ కమిటి మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్-చైర్మన్ తుడుము పద్మారావు, కౌన్సిలర్ ఏ.సత్యనారాయణ, కౌన్సిలర్ ఎన్.భరత్ కుమార్, వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా వారు మాట్లాడుతూ… వర్షపు నీటిని ఏవిధంగా మనం కాపాడుకోవాలనేది వివ‌రించారు. అలాగే అందరూ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement