Thursday, April 18, 2024

28 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్..

ప్ర‌భ‌న్యూస్: టీఎస్‌ ఐసెట్‌- 2021 ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 28 నుంచి దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 28, 29న ధ్రువ పత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్స్‌ చేసుకోవాలి.

29న ధ్రువ పత్రాలను పరిశీలిం చనున్నారు. ఈ రెండు రోజుల్లోనే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఈనెల 30న ఎంబీఏ, ఎంసీఏ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. అదే రోజు స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement