Friday, April 19, 2024

శ్రీకృష్ణ జెవెల్లెర్స్ లో ఈడీ సోదాలు…

బంగారు ఆభరణాలకు గుర్తింపు పొందిన హైదరాబాద్ లోని శ్రీకృష్ణ జెవెల్లెర్స్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు బయటపడినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో సంస్థ యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement