Thursday, April 25, 2024

అమావాస్య రోజున అన్నప్రసాదంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి నెల అమావాస్య రోజున దాదాపు 500 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనగిరి శ్రీనివాసులు గుప్తా, సంబు పాండయ్య గుప్తా, శ్రీనివాస్, నగేష్, ప్రకాష్, రమేష్, పబ్బ చంద్రశేఖర్ గుప్తా, సంతోష్, శ్రీకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement