Thursday, April 18, 2024

గోల్కొండ బోనాలలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని గోల్కొండలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల పండుగ మహోత్సవంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి మనోహర్, ఓఎస్డీ సత్యనారాయణ, ఆర్కాలజీ తెలంగాణ సర్కిల్ సుపరిండెంట్ స్మిత, నర్సింగరావు, రాజేష్, మహేష్, టీఎస్టీడీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement