Thursday, March 28, 2024

బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మన్సూరబాద్, జీఎస్ఐ అప్పయ్య కాలనీ, బండ్లగూడలో జరిగిన బోనాల పండుగ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, మాజీ కార్పొరేటర్, దేవాలయ చైర్మన్, విఠల్ రెడ్డి, కార్పొరేటర్ నర్సింహారెడ్డి, జగదీష్ యాదవ్, మందుల సత్యం, మర్రి వెంకన్న, వజ్రమ్మ, శ్రీనివాస్, మల్లేష్, ఎల్లయ్య, తిరుపతయ్య, మదన్మోహన్, మహేందర్ రెడ్డి, రఘుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement