Thursday, April 25, 2024

టి ఆర్ఎ స్ ఎంపి సంతోష్ కుమార్ కి కరోనా పాజిటివ్

హైదరాబాద్ – టి ఆర్ఎ స్ ఎంపి సంతోష్ కుమార్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది.. దీంతో ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండే సంతోష్ కు కరోనా సోకడం కలంకలం రేగింది… ఎంపి సంతోష్ ప్రతినిత్యం కెసిఆర్ వెంట ఉంటూ ఆయనకు చేదోడుగా సేవలందిస్తున్నారు… నిన్న యశోదలో కెసిఆర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న సమయంలో కూడా సంతోష్ ఆయన వెంట ఉన్నారు.. తనకు కరోనా నిర్ధారణ కావడంతో తనతో పాటు వారం రోజులుగా ఉన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవలసిందిగా సంతోష్ కుమార్ కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement