Saturday, April 20, 2024

HYD: ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత..

హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేవైఎం నేతలు ప్రగతిభవన్‌ వైపు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement