Wednesday, April 24, 2024

Breaking: తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కొడుకులు..

తండ్రిని రోకలిబండతో కొడుకులు కొట్టిచంపిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ కల్యాణపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో కొడుకులు అభిషేక్, నిశాంత్ లు తండ్రి గణపతిని రోకలిబండతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement