Tuesday, April 23, 2024

HYD: ఆర్టీసీ బ‌స్సు ఢీకొని.. ఇద్ద‌రు వృద్దులు మృతి

ఆర్టీసీ బ‌స్సు ఢీకొని ఇద్ద‌రు వృద్దులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. హైద‌రాబాద్ లోని బోయిన్ ప‌ల్లి చౌర‌స్తాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సు పాద‌చారుల‌పైకి దూసుకెళ్ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు వృద్దులు చ‌నిపోయారు. బోయిన్ ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement