Tuesday, April 23, 2024

హైదరాబాద్ పర్యటన ముగించుకొని చెన్నై బయల్దేరిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన హైదరాబాద్‌ పర్యటనను ముగించుకొని చెన్నై బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ ప్రధాని మోడీ మూడు గంటల పాటు పర్యటించారు. ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరుగుపయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement