Friday, March 29, 2024

Hyderabad: డ్ర‌గ్స్ కేసులో కొన‌సాగుతున్న విచార‌ణ

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడును మరింత పెంచారు. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. మ‌రో 15 మంది వ్యాపార వేత్త‌ల‌ను పోలీసులు గుర్తించారు. ఇప్ప‌టికే ఏడుగురు వ్యాపార‌వేత్త‌లు స‌హా 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప‌రారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ నుంచి డ్ర‌గ్స్ కొంటున్న వ్యాపార‌వేత్త‌ల‌ను పోలీసులు గుర్తించి విచార‌ణ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement