Saturday, April 20, 2024

ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా… రాజాసింగ్

ఎన్ని కేసులు పెట్టినా నష్టమేమీ లేదని.. కేసులన్నింటినీ ఎదుర్కొంటానని బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూ ధర్మాన్ని నాశనం చేసి దర్గాలు కట్టారన్నారు. అలాంటి దర్గాలకు హిందువులు వెళ్లొద్దని మాత్రమే అన్నానని తెలిపారు. నిజం మాట్లాడుతున్నా కాబట్టే.. తనపై కేసులు పెడుతున్నారని రాజాసింగ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement