Friday, April 19, 2024

మంత్రి తలసానిని కలిసిన నీలోఫర్ సూపరింటెండెంట్

నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ ఉషారాణి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement