Friday, April 19, 2024

హైదరాబాద్‌లో ‘నెక్లెస్ రోడ్’ పేరు మార్పు

హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘నెక్లెస్ రోడ్’కు తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చింది. ఈ మేరకు ఇకపై నెక్లెస్ రోడ్ ‘పీవీ నరసింహారావు మార్గ్’గా మారనుంది. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్ రోడ్‌లో బోర్డులను అధికారులు మార్చారు. 1998లో మే 28న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నెక్లెస్ రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్ రోడ్ ఇకపై పీవీ నరసింహారావు మార్గ్‌గా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement