Friday, April 19, 2024

కూకట్ పల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ న‌గ‌రంలోని కూకట్ పల్లిలో ప‌లు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రూ.28.51 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించ‌డంతో పాటు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement