Friday, April 19, 2024

అత్యాధునిక సదుపాయాలతో కొవిడ్ కంట్రోల్ రూం

హైరదాబాద్‌లోని అత్యాధునిక స‌దుపాయాల‌తో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెంగళ్ రావు నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో కొవిడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీని ద్వారా క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను, క‌రోనా ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా అరిక‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: డెల్టారకం వైరస్ ను కట్టడి చేస్తున్న ఫైజర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement