Saturday, April 20, 2024

అమీర్ పేట్ లోని 50 పడకల ఆసుపత్రిని సందర్శించిన మంత్రి హరీష్ రావు

అమీర్ పేట్ లోని 50 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు సంద‌ర్శించారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఆసుపత్రి మొత్తం కలియతిరిగి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. స్వయంగా ఇన్ పేషేంట్ లతో హరీష్ రావు ముచ్చ‌టించారు. మంత్రి తలసాని అభ్యర్ధన, సూచన మేరకు ఆసుపత్రి మరింత అభివృద్ధికి, వసతులకు త్వరలో నిధులు మంజూరయ్యేలా చూస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement