Friday, March 29, 2024

క‌మ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ

న‌గ‌రంలోని బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో గౌరీ శంకర్ నగర్ కాలనీ కమ్యూనిటీ హల్ ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నే కవితల‌తో క‌లిసి ఆమె క‌మ్యూనిటీ హాల్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బస్తీలో పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement