Thursday, April 25, 2024

Mlc శంబీపూర్ రాజును కలిసిన మేయర్ నీలా గోపాల్ రెడ్డి

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్): స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా దేశంలోని అత్యుత్తమ నగరాలలో నిజాంపేట్ కార్పొరేషన్ ఎన్నికై రాష్ట్రపతి అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మేయర్ నీలా గోపాల్ రెడ్డి MLC శంభీపూర్ రాజును మర్యాద పూర్వకంగా కలిశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలాగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు కలిశారు.

అనంతరం రెండవసారి mlcగా ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్ రాజుని మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో NMC కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సుజాత, కోలన్ వీరేందర్ రెడ్డి, బాలాజీ నాయక్, రాఘవేందర్ రావు, కో ఆప్షన్ సలీం, తెరాస నాయకులు ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement