Thursday, March 28, 2024

యాదమ్మకు ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే ..

కొత్తూర్‌ : కొత్తూరు మండల పరిధిలోని పెంజెర్ల గ్రామానికి చెందిన ఎం. యాదమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం మంజురైన రూ. 4లక్షల ఎల్‌ఓసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాటిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, ఎఎంసి డైరెక్టర్‌ బీమయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు, జైపాల్‌ ,దామోదర్‌ రెడ్డి, లక్ష్మయ్య, రమేష్‌, మాధవరెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement