Wednesday, April 24, 2024

సొలి సొరాబ్జీ మృతికి కెసిఆర్ సంతాపం..

హైద‌రాబాద్‌: దేశంలో ప్ర‌ముఖ న్యాయ‌వాది, భార‌త మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ సొలి సొరాబ్జీ మృతికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీవ్ర సంతాపం వ్య‌క్తంచేశారు. సొరాబ్జీ మ‌ర‌ణ‌వార్త త‌న‌ను క‌ల‌చివేసింద‌ని చెప్పారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. కాగా, క‌రోనాతో చికిత్స పొందుతూ నేటి ఉద‌యం సొలి సోరాబ్జీ తుదిశ్వాస విడిచారు

Advertisement

తాజా వార్తలు

Advertisement