Saturday, April 20, 2024

అంత్యక్రియలకు రూ. 5వేలు ఆర్థిక సహాయం..

కేశంపేట : మండల పరిధిలోని పాటిగడ్డ గ్రామంలో పాపకంటి యాదమ్మ అనారోగ్యంతో మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల కోసం షాద్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వర్కాల లక్ష్మీ నారాయణగౌడ్‌ రూ. 5వేల ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చిన్నమ్మ, ధన్‌రాజ్‌ రెడ్డి, జంగయ్య, శేఖర్‌, శోభ, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement