Wednesday, April 24, 2024

కాకతీయ వైభవ సప్తాహం పోస్టర్.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రగతి భవన్ లో కాకతీయ వైభవ సప్తాహం వాల్ పోస్టర్ ను మంత్రులు కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement