Saturday, April 20, 2024

బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసుల నోటీసులు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద హయత్ నగర్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నాగోల్ లో బీజేపీ అమరుల సభ, సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కిట్ వ్యవహారంలో రాణి రుద్రమ దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంలో జిట్టా బాలక్రిష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement