Tuesday, April 23, 2024

బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే : హరీశ్ రావు

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement