Saturday, April 20, 2024

వైద్య , ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి ఈటల తొలగింపు

హైదరాబాద్ – భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించారు.. ఈ శాఖను నేటి నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించనున్నారు.. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచే అమలు కానున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement