Saturday, April 20, 2024

హైదరాబాద్ లో సైబర్ మోసం

హైదరాబాద్ లో భారీ సైబర్ మోసం జరిగింది. ఓ సైబర్ చీటర్ వెయ్యి మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఎట్టకేలకు సైబర్ చీటర్ వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ను చీటర్ ఓపెన్ చేశాడు. ఉద్యోగాల పేరిట రూ.3కోట్లను చీటర్ వంశీకృష్ణ వసూలు చేశాడు. నిందితుడు వంశీకృష్ణపై 50 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement