Wednesday, April 17, 2024

వ్యాక్సిన్ వేయించుకున్న ఎస్సైలు..

ముషీరాబాద్ : ‌ నియోజకవర్గం కవాడిగూడ మున్సిపల్‌ డివిజన్‌లోని డిబిఆర్‌ మిల్స్‌ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు పలువురు పోలీసులు. వారిలో గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సైలు రవీందర్‌, బాలకృష్ణగౌడ్‌, మల్లేష్‌, శేఖర్‌, కానిస్టేబుళ్లు దర్మారెడ్డి, శ్రీకాంత్‌, గోపాల్‌, నవీన్‌ తదితరులు ఉన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని వారు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement