Thursday, April 25, 2024

బస్తీ దవాఖానాను సందర్శించిన కార్పొరేటర్..

గాంధీనగర్ :‌ డివిజన్‌ వార్డు కార్యాలయంలోని బస్తీ దవాఖానాను సందర్శించి డాక్టర్‌ మానసని కరోనా వైరస్‌ వివరాలు అడిగి తెలుసుకోని ప్రజలకు అవగాహాన కల్పించాలని సూచించారు డివిజన్‌ కార్పొరేటర్‌ ఏ పావనీ వినయ్‌కుమార్‌. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు వినయ్‌కుమార్‌, నవీన్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement