Friday, March 29, 2024

జూ పార్క్ లో 8 సింహాల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు…

హైద‌రాబాద్ నెహ్రు జూ పార్క్ లోని ఎనిమిది సింహాల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు వెలుగు చూశాయి.. దీంతో ఆ సింహాల నుంచి శాంపిల్స్ సేక‌రించి క‌రోనా ప‌రీక్ష‌ల‌కు పంపారు.. కాగా, క‌రోనా నేప‌థ్యంలో జూ పార్క్ గ‌తంలోనే మూసివేసి సంద‌ర్శ‌కుల‌ను నిలిపివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement