Thursday, April 18, 2024

స్నేహితుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. క‌త్తితో దాడి..

హైద‌రాబాద్ ప‌రిధిలోని మైలార్‌దేవ్‌ప‌ల్లిలో వ‌ట్టేప‌ల్లి మొఘ‌ల్స్ కాల‌నీలో ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ క‌త్తిపోట్ల వ‌ర‌కు చేరింది. మోటార్ సైకిల్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. దీంతో హ‌ఫీజ్‌పై ఇమ్రాన్‌, ఉమ‌ర్ అనే ఇద్ద‌రు యువ‌కులు క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టాన‌స్థ‌లికి చేరుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇమ్రాన్‌, ఉమ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement