Saturday, April 20, 2024

Breaking: ఫలక్ నుమా కేఎం ఆస్పత్రిపై కేసు నమోదు

హైదరాబాద్ లోని ఫలక్ నుమా కేఎం ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 304 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంక్యుబేటర్ లో వేడికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు చనిపోయారు. సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారులు చనిపోవడంతో కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement