Friday, April 19, 2024

Hyd: కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు

కారు బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ఈ రోడ్డుప్రమాదం జరిగింది. కారు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సందర్భంగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై కారు అడ్డంగా బోల్తాపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement