Thursday, April 25, 2024

జులై 3న హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోడీ

జులై 3వతేదీన భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. జులై 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. 3వతేదీన పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement