Thursday, April 18, 2024

మోడీ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌గా న‌ల్ల‌బ్యాడ్జీతో బీసీ నేత కిషోర్ గౌడ్

ఎన్నో పొరాటాలు, వేలాది మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కించపరిచే విధంగా, అపహాస్యంగా నిన్న పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. మోడీ మాటలకు నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ నల్లబ్యాడ్జీ ధరించి కార్యాల‌యానికి హాజరై నిరసన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement