Friday, April 19, 2024

సీఎస్ శాంతికుమారికి అభినంద‌న‌లు తెలిపిన అర్వింద్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి భాద్యతలు స్వీకరించారు. బి.ఆర్. కే. ఆర్. భవన్ లో బుధవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అండ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement