Thursday, March 28, 2024

పంజాగుట్ట మహిళ నిషా కేసులో మరో ట్విస్ట్..

పంజాగుట్ట మహిళ నిషా కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొన్న తన కుమారుడు విజయ్ సింహాను కుట్ర పూరితంగా కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిన మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, నిషా, సూరజ్ ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెస్ట్ జోన్ (పశ్చిమ మండల) డీసీపీ కి విజయ సింహా తల్లి శారద అండ్ విజయ్ ఫిర్యాదు చేశారు. నిషా మెడపై నిజంగా లోతైన కత్తి గాట్లపై విచారణ చేయాలని, నిషాతో కుట్ర చేసిన వారిపై విచారణ జరపాలని విజయ్ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement