Thursday, April 18, 2024

ఆగస్టు 15 నుంచి కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కొత్తవి, పాతవి కలిపి మొత్తంగా 46 లక్షల పెన్షన్ దారులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కూ యాప్ ద్వారా తెలిపారు.

Koo App
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం. దీంతో కొత్తవి, పాతవి కలిపి మొత్తంగా 46 లక్షల పెన్షన్ దారులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. #AasaraPension TRS Party (@trspartyonline) 12 Aug 2022

Advertisement

తాజా వార్తలు

Advertisement