Thursday, April 25, 2024

అనాథ వ‌స‌తి గృహంలో 45 మంది విద్యార్ధుల‌కు క‌రోనా..

హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని చిత్ర లే అవుట్‌లో ఉంటున్న అనాథ విద్యార్థి గృహంలో 45మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్‌లో మొత్తం 100 మంది విద్యార్థులలో కొంత మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారితో 45 మందికి క‌రోనా నిర్ధార‌ణైంది. దీంతో హ‌స్ట‌ల్లోని ఫ‌స్ట్ ఫ్లోర్ ని ఐసోలేష‌న్ వార్డు మార్చి విద్యార్ధుల‌కు వైద్య‌లు చికిత్స అందిస్తున్నారు.. మిగిలిన వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు రావ‌ల‌సి ఉంది.. కాగా, హాస్ట‌ల్ ను పూర్తిగా శానిటైజ్ చేశారు. విద్యార్దులు ఒక‌రితో ఒక‌రు క‌లువ కుండా హాస్ట‌ల్లోనే ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement