Thursday, April 25, 2024

హుజురాబాద్ ఫలితం: లీడ్ లోకి వచ్చిన టీఆర్ఎస్.. మెజార్టీ ఎంతంటే..

హుజురాబాద్ ఉపఎన్నిక కౌటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తి అయ్యాయి. ఏడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగగా.. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా లీడ్ లోకి వచ్చింది. ఎనిమిదవ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీకి 162 ఓట్ల ఆధిక్యం వచ్చింది. బీజేపీకి 35,107 ఓట్లు, టీఆర్ఎస్ కి 31,837 ఓట్లు వచ్చాయి. కాగా, టిఆర్ఎస్ పై 3270 ఓట్ల తేడాతో బిజేపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement