Thursday, March 28, 2024

Gold Smuggling: భారీగా పట్టుబడిన బంగారం.. విలువ ఎంతంటే..

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. గౌహతి నుండి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద  472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. ఇంటిలిజెన్స్ సమాచారంతో ప్రయాణికుని వద్ద బంగారాన్ని అధికారులు పట్టుకున్న్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23.33 లక్షలు ఉంటుందని అధికారులు అంచన వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement