Thursday, March 28, 2024

రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు స‌న్మానం

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శంభీపూర్ రాజు రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ పాలక మండలి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు జిల్లాలోని తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా MLC అభ్యర్థులైన శంభీపూర్ రాజును, పట్నం మహేందర్ రెడ్డి ని, మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి సన్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement